అతిసార వ్యాధిని నిర్మూలించే ముస్తకాది కాషాయం తాయారు చేయు విధానం:
కావలసిన పదార్దములు:
- ధనియాలు 12 గ్రాములు
- అల్లం 12 గ్రాములు
- తుంగముస్తల గడ్డలు 12 గ్రాములు
- మారేడు పండ్ల ఎండిన గుజ్జు 12 గ్రాlములు
తాయారు చేయు విధానం:
ధనియాల చూర్ణం లో అల్లం ముక్కలను కలిపి, తుంoగముస్తల గడ్డలు, మారేడు పండ్ల ఎందు గుజ్జు, 400 మిల్లీల మంచి నీరు కలిపి మరిగించి, ఫిల్టర్ తో వడపోసి ఉంచుకోవాలి.
మోతాదు:
గోరువెచ్చని పైన తెలిపిన విధంగా తాయారు చేసుకొన్నా మస్తకాది కాషాయం రోజుకు 50 మిల్లీల చొoప్పున రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.
అతిసరవ్యదికి తీసుకోవలసిన జాగ్రత్తలు:
- కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత, ఆటల తర్వాత, ఆహారం తీసుకొనే ముందు చేతులు శుభ్రంగా కడుగుకోవాలి.
- పరిసుభ్రమైన నీటిని మాత్రమే తాగాలి.
No comments:
Post a Comment