ముల్లు గుచ్చుకొని కంటిచూపు ప్రమాద వశాత్తు పోయిన వారికి ఆయుర్వేద చిట్కా
రెడ్డివారి నానుబాలు ఆకులను గిల్లటం ద్వార వచ్చే పాలను నాలుగు లేదా ఐదు చుక్కలు కంటిలో ప్రతి రోజు వేయడం వల్ల ఏదైనా ముల్లు గుచ్చుకొని కంటి చూపు పోయిన వారికి కూడా తిరిగి కంటి చూపు తిరిగి వచ్చే అవకాసం ఉంది.
త్రిఫలజలం తో కళ్ళను మూసి వుంచి రోజుకు ఒకసారి కళ్ళను శుభ్రముగా కడిగినట్లితే కంటి చూపు మెరుగుపడుతుంది.
No comments:
Post a Comment